ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీస్ ఉన్నతాధికారి

ABN, First Publish Date - 2023-08-30T15:13:37+05:30

ఓ పోలీస్ ఉన్నతాధికారి మానవత్వం చాటుకున్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలను నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు.

హైదరాబాద్: ఓ పోలీస్ ఉన్నతాధికారి మానవత్వం చాటుకున్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలను నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. బేగంపేటలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో కిందపడిపోయాడు. అదే సమయంలో నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి అటుగా వెళ్తున్నారు. హుటాహుటిన ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించారు. ఆనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. హోదాను పక్కన పెట్టి సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టిన పోలీస్ అధికారిని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2023-08-30T15:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising