ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజలో పాల్గొననున్న గవర్నర్ దంపతులు

ABN, First Publish Date - 2023-09-18T07:48:40+05:30

ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి పూజలో గవర్నర్ తమిళసై దంపతులు, మంత్రి తలసాని పాల్గొననున్నారు. ఈ ఏడాది 63 అడుగుల మట్టి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు.

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి పూజలో గవర్నర్ తమిళసై దంపతులు, మంత్రి తలసాని పాల్గొననున్నారు. ఈ ఏడాది 63 అడుగుల మట్టి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు. శ్రీ దశవిద్య మహాగణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి.. ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బారీకేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2023-09-18T07:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising