ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rega Kantha Rao: తెలంగాణ అభివృద్ధికి ఆయనే కారణం

ABN, First Publish Date - 2023-07-01T15:19:06+05:30

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ అభివృద్ధి చెందింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోడు భూముల పట్టాల పంపిణీ చరిత్రలో నిలుస్తుంది. గిరిజనులకు పోడు భూములను సాధించలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏమి చేయగలరు. మాయ మాటలు చెప్పే వారి వల్ల ఏమీ కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: కేసీఆర్ ముఖ్యమంత్రి (CM KCR) అయ్యాకే తెలంగాణ అభివృద్ధి చెందింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు (BRS MLA Rega Kantha Rao) అన్నారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోడు భూముల పట్టాల పంపిణీ చరిత్రలో నిలుస్తుంది. గిరిజనులకు పోడు భూములను సాధించలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏమి చేయగలరు. మాయ మాటలు చెప్పే వారి వల్ల ఏమీ కాదు. రాష్ట్ర చరిత్రలోనే పోడు భూముల పట్టాలు పంపిణీ గొప్ప విషయం. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనీసం మంచినీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను ఉద్దరిస్తారంటే ఎవరు నమ్మరు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఖమ్మం జిల్లాలో గెలిచేది బీఆర్ఎస్‌నే. ఉమ్మడి జిల్లాలో పదికి పది గెలిచితీరుతాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తే ఖబడ్దార్.’’ అంటూ రేగా కాంతారావు ఘాటుగా హెచ్చరించారు.

Updated Date - 2023-07-01T15:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising