ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS POLICE: నారాయణపేట జిల్లాలో ఉద్రికత్త.. పోలీసులు రైతుల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2023-10-22T18:47:20+05:30

జిల్లాలోని మరికల్‌ మండలం చిత్తనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రసాయన వ్యర్థాల ట్యాంకర్లను రైతులు అడ్డుకున్నారు.పోలీసులు రైతులపై లాఠీచార్జ్‌ చేశారు.

నారాయణపేట: జిల్లాలోని మరికల్‌ మండలం చిత్తనూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రసాయన వ్యర్థాల ట్యాంకర్లను రైతులు అడ్డుకున్నారు.పోలీసులు రైతులపై లాఠీచార్జ్‌ చేశారు. రైతులు ఆగ్రహంతో పోలీస్‌ వాహనాలు తగులబెట్టారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. చిత్తనూరులో పోలీసుల బలగాలు భారీగా మోహరించాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Updated Date - 2023-10-22T19:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising