ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS: పటాన్ చెరులో ముదిరిన టికెట్ లొల్లి

ABN, First Publish Date - 2023-08-24T19:16:58+05:30

పటాన్ చెరు బీఆర్ఎస్‌(Patan Cheru BRS)లో టికెట్ లొల్లి ముదిరింది. బీఆర్ఎస్ టికెట్(BRS Ticket) ఆశించి నీలం మధు ముదిరాజ్(Neelam Madhu Mudiraj) భంగపడ్డారు.

పటాన్ చెరు: పటాన్ చెరు బీఆర్ఎస్‌(Patan Cheru BRS)లో టికెట్ లొల్లి ముదిరింది. బీఆర్ఎస్ టికెట్(BRS Ticket) ఆశించి నీలం మధు ముదిరాజ్(Neelam Madhu Mudiraj) భంగపడ్డారు. కార్యకర్తలతో నీలం మధు ముదిరాజ్ గురువారం నాడు పటాన్ చెరులో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మధు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించారు. రాబోయే ఎన్నికల్లో బరిలో దిగాలని అనుచరులు మధుపై ఒత్తిడి తెచ్చారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డానని.. పటాన్ చెరు టికెట్‌పై అధిష్ఠానం పునరాలోచించాలని మధు డిమాండ్ చేశారు.కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తానని నీలం మధు తెలిపారు. సీఎం కేసీఆర్ తనకే బీఫామ్ ఇవ్వాలని అన్నారు.లేదంటే రెబల్‌గానైనా బరిలో దిగేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే నీలం మధుకు టికెట్ ఇవ్వాలని ముదిరాజ్ సంఘాల నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-08-24T19:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising