ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Muthireddy: బీఆర్ఎస్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందింది

ABN, First Publish Date - 2023-10-02T15:36:02+05:30

ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు దమ్ము.. దైర్యం ఉంటే దేశంలో రాష్ట్రానికి రావలసిన రూ. 94 వేల కోట్లను తీసుకురావాలి. కిషన్ రెడ్డికి సోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల్లో దేనికి జాతియ హోదా

సిద్దిపేట: తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డిలు నిరూపిస్తే గోషి గొంగడి ధరించి జీవితాంతం రాష్ట్రంలో తిరుగుతానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) అన్నారు. కొమురవెల్లి మండలం కిష్టంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను, స్వాత్రంత్య సమరయోధుల విగ్రహాలను ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రారంభించారు. అనంతరం ముత్తిరెడ్డి మాట్లాడారు. ‘‘ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు దమ్ము.. దైర్యం ఉంటే దేశంలో రాష్ట్రానికి రావలసిన రూ. 94 వేల కోట్లను తీసుకురావాలి. కిషన్ రెడ్డికి సోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల్లో దేనికి జాతియ హోదా తెస్తావో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో రైతు బంధు, పెన్షన్, కళ్యాణ లక్ష్మీ, రైతు భీమా, రైతు రుణ మాపీ లాంటి పథకాలతో ఒక్కో గ్రామానికి కోట్ల రూపాయల నిధులను కేటాయించి 9 ఏళ్లుగా అభివృద్ధి చేయిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది.’’ అని తెలిపారు.

Updated Date - 2023-10-02T15:36:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising