ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: నమ్ముకుంటే నట్టేట ముంచారు.. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత ఆవేదన

ABN, First Publish Date - 2023-10-28T12:56:10+05:30

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ నేత సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కామారెడ్డి: ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ నేత సుభాష్ రెడ్డి (Congress Leader Subhash Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మారే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుభాష్‌రెడ్డి పాల్గొనగా.. ఆయనను చూసి కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. నాయకులను నమ్ముకుంటే నట్టేట ముంచారని సుభాష్ రెడ్డి రోధించారు. ప్రతినిత్యం నియోజకవర్గంలో తన సొంత పనులను పక్కనపెట్టి పార్టీ కోసం పని చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కాపాడుకున్నా, చంపుకున్నా మీదే బాధ్యత అంటూ కార్యకర్తలతో తన ఆవేదనను వెలిబుచ్చారు. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కార్యకర్తలు సూచించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో సమావేశం అనంతరం సుభాష్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - 2023-10-28T12:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising