ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: కరెంట్ బిల్లు కట్టే విషయంలో తగాదా.. తండ్రి హత్య

ABN, First Publish Date - 2023-08-29T15:39:19+05:30

వికారాబాద్ మండలం అత్తెల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఇంటి కరెంట్ బిల్లు విషయంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కరెంట్ బిల్లు కట్టే విషయంలో గొడవ జరిగింది.

వికారాబాద్: వికారాబాద్ మండలం అత్తెల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఇంటి కరెంట్ బిల్లు విషయంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కరెంట్ బిల్లు కట్టే విషయంలో గొడవ జరిగింది. ఈ వాగ్వాదం కాస్తా ప్రాణాలు తీసేదాకా వెళ్లింది. ఇరువురు కలిసి గ్రామస్తుల దగ్గర పంచాయితీ ఏర్పాటు చేశారు. గొడవ విషయంపై గ్రామస్తులు మాట్లాడుతుండగా తండ్రి రాంచంద్రయ్యపై కుమారుడు యాదయ్య రాడ్‌తో దాడి చేశాడు. అక్కడికక్కడే రాంచంద్రయ్య ప్రాణాలు వదిలేశాడు. కేసు నమోదు చేసుకున్న వికారాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-29T15:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising