Home » Vikarabad
చీరలు అయిపోవడంతో వచ్చిన మహిళలు నోటికి పనిచెప్పారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రారంభించిన జేఎల్ఎం షాపింగ్ మాల్ వద్ద ఇలా తీవ్ర గందరగోళం నెలకొంది.
Sarees For RS 9 In Vikarabad: మహిళలు ఇచ్చిన షాక్కు ఆ బట్టల షాపు యజమాన్యానికి దిమ్మతిరిగిపోయింది. 9 రూపాయలకే చీర అని తెలియగానే వందల మంది ఆడవాళ్లు షాపు ముందు బారులు తీరారు. చీరల కోసం గొడవ పెట్టుకున్నారు. వాళ్లకు చీరలు అందించలేక.. షాపు వాళ్లు చేతులు ఎత్తేశారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట గ్రామాల్లో అత్యవసరంగా భూమిని సేకరించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఓ విద్యార్థి గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వికారాబాద్ జిల్లా కులకచర్లలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఈ ఘటన జరిగింది.
చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మమ్మే ఏడేళ్ల బాలికను అమ్మకానికి పెట్టిన ఘటన వికారాబాద్(Vikarabad) జిల్లాలో కలకలం రేపింది. మర్పల్లి మండలం ఘణాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
కొద్ది నెలలుగా రాష్ట్రంలో పోలీసు శాఖలో ఉద్యోగుల ఆత్మహత్య ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఎస్సైలు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
వికారాబాద్(Vikarabad) జిల్లా కొడంగల్(Kodangal) మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)కి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. బోంరాస్పేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల ఇష్యూ ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఫార్మా విలేజ్ను వ్యతిరేకిస్తూ లగచర్ల రైతులు ఏకంగా అధికారులపైనే దాడికి యత్నించడంతో తీవ్ర సంచలనం రేపింది.
ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములను మాత్రం ఇవ్వబోం, ఆస్తులను కాపాడుకుని తీరుతాం అని లగచర్ల కేసు నిందితులు స్పష్టం చేశారు. జీవితంలో జైలుకెళ్తామని ఊహించలేదంటూ కంటతడి పెట్టారు.
జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లగచర్ల ఘటనలో రిమాండ్లో ఉన్న నిందితులకు పెద్ద ఊరట లభించింది. నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.