ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS: కాఖీల పరువు తీసిన పోలీస్ అధికారి.. కాలుతో తన్నడమేనా ఫ్రెండ్లీ పోలీసింగ్.?

ABN, First Publish Date - 2023-09-03T21:54:03+05:30

సైబరాబాద్‌లో జీడిమెట్ల (Jedimetla) ట్రాఫిక్ సీఐ వెంకట్ రెడ్డి (CI Venkat Reddy) భరితెగింపునకు దిగారు.

హైదరాబాద్: సైబరాబాద్‌లో జీడిమెట్ల (Jedimetla) ట్రాఫిక్ సీఐ వెంకట్ రెడ్డి (CI Venkat Reddy) భరితెగింపునకు దిగారు. నడి రోడ్డుఫై బస్సు డ్రైవర్‌ను బూటు కాలుతో తన్ని అందరినీ షాక్‌కు గురిచేశాడు. చట్టం అమలు చేసే వారే చట్టాన్ని ఉల్లంఘించిన ఘటన జరిగింది. కాలుతో తన్నడం, భూతులు తిట్టడం, చెవులు పిండి, చెంప పగులగొట్టటం, ఇదేనా?? ఫ్రెండ్లీ పోలీసింగ్.?? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాఖీల పరువు పోలీస్ అధికారి తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్ రాసి చర్యలు తీసుకువాల్సింది పోయి చెంప పగలు గొట్టటం ఏంటి???. నెల మామూల కోసమే ఇలా చేస్తున్నాడంటూ మిగితా ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. 10 గంటల తర్వాత బస్సులు తీసిన ఐడీపీల్ వద్ద రోడ్డుఫై ఆపి హంగామా చేశారంటూ డ్రైవర్స్ మండిపడుతున్నారు.

Updated Date - 2023-09-03T21:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising