ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kusuma Dixit Reddy: కుసుమ దీక్షిత్ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష.. కోర్టు సంచలన తీర్పు

ABN, First Publish Date - 2023-09-29T15:25:12+05:30

మూడేళ్ల క్రితం మహబూబాబాద్‌‌లో సంచలనం రేపిన బాలుడి కిడ్నాప్, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు మందసాగర్‌కు మరణ శిక్ష విధిస్తూ

మహబూబాబాద్: మూడేళ్ల క్రితం మహబూబాబాద్‌‌లో సంచలనం రేపిన బాలుడి కిడ్నాప్, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు మందసాగర్‌కు మరణ శిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా ప్రధాన జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ తీర్పు నిచ్చారు. కుసుమ దీక్షిత్ రెడ్డిని అతి కిరాతకంగా తాళ్లపూసపళ్లి శివారు దానమయ్య గుట్టలో నిందితుడు మంద సాగర్ హత్య చేశాడు. 2020 అక్టోబర్ 18న కిడ్నాప్, హత్య చేశాడు. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-09-29T15:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising