ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. హిజ్రాల దాడిలో ఓ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-10-02T21:39:32+05:30

జిల్లాలో విషాదం నెలకొంది. డోర్నకల్‌లో ఓ వ్యక్తిపై హిజ్రాలు దాడి చేశారు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హిజ్రా రాధికను డోర్నకల్ మండలం అమ్మ పాలెంకు చెందిన గాదే నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు సమాచారం.

మహబూబాబాద్: జిల్లాలో విషాదం నెలకొంది. డోర్నకల్‌లో ఓ వ్యక్తిపై హిజ్రాలు దాడి చేశారు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హిజ్రా రాధికను డోర్నకల్ మండలం అమ్మ పాలెంకు చెందిన గాదే నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. నవీన్‌తో ఘర్షణ పడి హిజ్రాలు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ నవీన్‌ను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తలింపుచారు. నవీన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు దగ్గరిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-10-02T21:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising