INDEPENDENCE: స్వాతంత్య్ర వేడుకలకు అనంత విద్యార్థులు
ABN, Publish Date - Aug 11 , 2024 | 12:00 AM
ఢిల్లీ లో నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఎనఎ్సఎ్స విద్యార్థులు పాల్గొనన్నారు. ఈ మేర కు కేఎ్సఎన ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల నుంచి స్వప్న, కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి శ్రీలత పాల్గొననున్నట్లు అయా కళాశాలల ప్రిన్సిపాల్స్ తెలిపారు.
అనంతపురం సెం ట్రల్, ఆగస్టు 10: ఢిల్లీ లో నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఎనఎ్సఎ్స విద్యార్థులు పాల్గొనన్నారు. ఈ మేర కు కేఎ్సఎన ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల నుంచి స్వప్న, కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి శ్రీలత పాల్గొననున్నట్లు అయా కళాశాలల ప్రిన్సిపాల్స్ తెలిపారు. ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించే మార్చ్పాస్ట్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొంటారని ఈ విషయం జిల్లా ఖ్యాతిని పెంచుతోందని వారు పేర్కొన్నారు. అనంతరం ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు శంకరయ్య, జయరామిరెడ్డి, ఎనఎ్సఎ్స పీఓలు మున్నీసా బేగం, రామకృష్ణ, రవిశంకర్, అధ్యాపకులు నాగిరెడ్డి, రాధాకృష్ణ, గురుమోహన, సుధాకర్ విద్యార్థులను వేరువేరుగా అభినందించారు.
Updated Date - Aug 11 , 2024 | 12:00 AM