ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP crime: రూ.1.7లక్షల నగదు స్వాధీనం

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:40 AM

ఎటువంటి బిల్లులు లేకుండా నగదును తీసుకెళ్తున్న వ్యక్తి నుండి రూ.1.7లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు వనటౌన సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక ఎర్రగుంట్ల సర్కిల్లో శుక్రవారం తనతోపాటు ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఏఎ్‌సఐ బాషా, సిబ్బందితో కలిసి వాహ నాలు తనిఖీ చేశామన్నారు.

CI Subrahmanyam and staff with seized cash

ధర్మవరం, ఏప్రిల్‌ 26: ఎటువంటి బిల్లులు లేకుండా నగదును తీసుకెళ్తున్న వ్యక్తి నుండి రూ.1.7లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు వనటౌన సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక ఎర్రగుంట్ల సర్కిల్లో శుక్రవారం తనతోపాటు ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఏఎ్‌సఐ బాషా, సిబ్బందితో కలిసి వాహ నాలు తనిఖీ చేశామన్నారు. ఈ తనిఖీల్లో అనంతపురం జిల్లా బుక్క రాయసముద్రం గ్రామానికి చెందిన నల్లపరెడ్డి రూ.1లక్ష, నంద్యాల జిల్లా కలువపట్ల గ్రామానికిచెందిన బాలకంభన్న రూ.70వేలు ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకుకెళ్తుండటంతో ఎన్నికల నిబంధనల మేరకు ఆ నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 27 , 2024 | 12:40 AM

Advertising
Advertising