ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సంపద సృష్టికర్త చంద్రబాబే

ABN, Publish Date - Apr 08 , 2024 | 11:43 PM

రాష్ట్రంలో సంక్షేమం, సంపద సృష్టించాలంటే ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమని మాజీ మంత్రి, రాప్తాడు కూ టమి ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత పేర్కొన్నారు.

పరిటాల సునీత సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

రామగిరి, ఏప్రిల్‌ 8: రాష్ట్రంలో సంక్షేమం, సంపద సృష్టించాలంటే ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమని మాజీ మంత్రి, రాప్తాడు కూ టమి ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో గరిమేకలపల్లి నుంచి 15 కుటుంబాలు, కుంటిమద్ది నుంచి 3 కుటుంబాలు ఆమె ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరాయి. ఆమె మాట్లాడుతూ... సృష్టించిన సంపద ఎలా ఖరుపెట్టాలో చంద్రబాబుకే తెలుసన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆదాయవనరులను దృష్టిలో ఉంచుకునే తాము హామీలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీలాగా చెప్పింది ఒకటి... చేసేది ఒకటిలా ఉండదన్నారు. పింఛన్ల విషయంలోనూ ప్రభుత్వం శవరాజకీయాలు చేసిందని, కానీ లబ్దిదారులు వాస్తవాన్ని గుర్తిం చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌ నారాయణచౌదరి, బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కుంటి మద్దిరంగయ్య, మండల కన్వీనర్‌ సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి మారుతీప్రసాద్‌, నాయకులు మాధాపురం శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 11:43 PM

Advertising
Advertising