ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CMRF cheques సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:48 AM

ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీ ఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మె ల్యే గుమ్మనూరు జయరాం లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలోని తన కార్యాల యంలో సోమవారం ఆయన 13 మంది లబ్ధిదారులకు రూ. 6,16,732ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే జయరాం

గుంతకల్లు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీ ఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మె ల్యే గుమ్మనూరు జయరాం లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలోని తన కార్యాల యంలో సోమవారం ఆయన 13 మంది లబ్ధిదారులకు రూ. 6,16,732ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. సీఎం చంద్రబాబు చికిత్స కో సం ఆసుపత్రులకు డబ్బు ఖర్చుచేసిన వారికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా చేయూ తనివ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెల ల్లోనే అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం చంద్రబాబుకే సాధ్యమైం దన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వా మి, గుమ్మనూరు ఈశ్వర్‌, బండారు ఆనంద్‌, ఆమ్లెట్‌ మస్తానయాదవ్‌, త లారి మస్తానప్ప, గుమ్మనూరు నారాయణ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 22 , 2024 | 12:48 AM