ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ-పంట నమోదు వే గవంతం చేయండి

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:48 PM

జిల్లా వ్యాప్తంగా సాగులోని ఉద్యాన పంటలకు సంబంధించి ఈ- పంట నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఉద్యానశాఖ అధికారి నరసింహారావు ఆదేశించారు. శనివారం స్థానిక ఉద్యాన శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఉద్యాన అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు.

Narasimha Rao met with officers and staff

అనంతపురం అర్బన, ఆగస్టు 24: జిల్లా వ్యాప్తంగా సాగులోని ఉద్యాన పంటలకు సంబంధించి ఈ- పంట నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఉద్యానశాఖ అధికారి నరసింహారావు ఆదేశించారు. శనివారం స్థానిక ఉద్యాన శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఉద్యాన అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. సెప్టెంబరు 15వ తేదీలోగా ఈ-పంట నమోదును పూర్తి చేయాలన్నారు. ఉద్యాన పథకాలపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు అర్హులైన రైతులను ఎంపిక చేయాలన్నారు. కొన్నిరోజులుగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించి, రైతులవారీగా పంటనష్టంపై సమగ్ర నివేదికలు త్వరగా పంపాలన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:48 PM

Advertising
Advertising
<