ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

God: ముగిసిన బ్రహ్మోత్సవాలు

ABN, Publish Date - Jun 01 , 2024 | 12:34 AM

మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ నెల 21 నుంచి ఉత్సవాలు వైభవంగా సాగాయి. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువుదీర్చి మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆమిద్యాలకు తీసుకెళ్లారు.

Devotees taking Utsavamurthys in procession

ఆమిద్యాలకు పయనమైన ఉత్సవమూర్తులు

ఉరవకొండ, మే 31: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ నెల 21 నుంచి ఉత్సవాలు వైభవంగా సాగాయి. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువుదీర్చి మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆమిద్యాలకు తీసుకెళ్లారు. ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఉత్సవమూర్త్తులను ఆమిద్యాలకు తీసుకెళ్లడం ఆనవాయితీ. ఆమిద్యాలలోని పెన్నోబులేశుడి ఆలయంలో ఉత్సవ విగ్రహాలను ఉంచుతారు. కార్యక్రమంలో ఆలయ ఈవో విజయ్‌కుమార్‌, అర్చకులు ద్వారకనాథాచార్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2024 | 12:34 AM

Advertising
Advertising