ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

FREE SAND : ఉచిత ఇసుక విధానంపై హర్షం

ABN, Publish Date - Jul 10 , 2024 | 12:06 AM

ఉచిత ఇసుక విధానంపై తెలుగు యు వత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడుపూటి నారాయణస్వామి హర్షం వ్యక్తం చేశారు. దానిని అమలు చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక శారదా,గర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ అపార్టు మెం ట్‌లో మంగళవారం భవన నిర్మాణ కార్మికులతో కలిసి చంద్రబాబు చిత్రపటా నికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం హర్షణీయమన్నారు.

The scene of Chandrababu giving milk anointing to the picture

అనంతపురం అర్బన, జూలై 9 : ఉచిత ఇసుక విధానంపై తెలుగు యు వత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడుపూటి నారాయణస్వామి హర్షం వ్యక్తం చేశారు. దానిని అమలు చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక శారదా,గర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ అపార్టు మెం ట్‌లో మంగళవారం భవన నిర్మాణ కార్మికులతో కలిసి చంద్రబాబు చిత్రపటా నికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం హర్షణీయమన్నారు. దీనిపై భవన నిర్మాణ కార్మికులు, ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో జరిగిన నష్టాలను వివరిస్తూ పాలనలో పారదర్శకత కోసం ఏడు శ్వేతపత్రాలను చంద్ర బాబు విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణగోపాల్‌, నవీన, కృష్ణ, పవన చౌదరి, మురళీ, శ్రీకృష్ణ, ఉపేంద్ర, చంద్ర తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 10 , 2024 | 12:06 AM

Advertising
Advertising
<