ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GOD : కన్నుల పండువగా లక్ష్మీనరసింహస్వామి వార్షికోత్సవాలు

ABN, Publish Date - Jul 07 , 2024 | 11:48 PM

పట్టణ పరిధిలోని కో టలో ఉన్న రాఘ వేంధ్రస్వామి మఠంలో కొలువైన యోగ లక్ష్మీ నరాసింహస్వామి వా ర్షికోత్సవాలను ఆదివా రం ఘనంగా నిర్వ హించారు. ఆలయం లో ఉదయం నుంచే వివిధ పూజలు చే శారు. మూల విరాట్‌ కు అభిషేకాలు, అర్చ నలు నిర్వహించారు. వేదపండితుల మం త్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కల్యాణో త్సవం కన్నుల పండువగా సాగింది.

Yoga Narasimhaswamy Moola Virat in special decoration

హిందూపురంఅర్బన, జూలై 7: పట్టణ పరిధిలోని కో టలో ఉన్న రాఘ వేంధ్రస్వామి మఠంలో కొలువైన యోగ లక్ష్మీ నరాసింహస్వామి వా ర్షికోత్సవాలను ఆదివా రం ఘనంగా నిర్వ హించారు. ఆలయం లో ఉదయం నుంచే వివిధ పూజలు చే శారు. మూల విరాట్‌ కు అభిషేకాలు, అర్చ నలు నిర్వహించారు. వేదపండితుల మం త్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కల్యాణో త్సవం కన్నుల పండువగా సాగింది. ఈ సందర్బంగా మూలవిరాట్‌ను, వెండి కవచం, పూలతో అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పాండురంగరావు, కార్యదర్శి వరదరాజులు, అర్చకులు కౌషిక్‌, శ్రీవత్స, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 07 , 2024 | 11:48 PM

Advertising
Advertising
<