ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నడిమిదొడ్డిలో పోలీసుల కార్డెన సెర్చ్‌

ABN, Publish Date - May 25 , 2024 | 12:57 AM

నార్పల మండలం నడిమిదొడ్డిలో పోలీసులు కార్డెన సెర్చ్‌ ఆపరేషన శుక్రవారం నిర్వహించారు. శింగనమల సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ట్రబుల్స్‌ మాంగర్స్‌, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

తనిఖీ చేస్తున్న పోలీసులు

నార్పల, మే 24: నార్పల మండలం నడిమిదొడ్డిలో పోలీసులు కార్డెన సెర్చ్‌ ఆపరేషన శుక్రవారం నిర్వహించారు. శింగనమల సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ట్రబుల్స్‌ మాంగర్స్‌, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పశువుల పాకలు, వామిదొడ్లు, తదితర ప్రదేశాలను జల్లెడపట్టారు. రికార్డులు లేని రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కౌంటింగ్‌ రోజున, తరువాత ఎవరైనా గొడవలు, అల్లర్లకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

Updated Date - May 25 , 2024 | 12:57 AM

Advertising
Advertising