ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదర్శప్రాయుడు సీతారాం ఏచూరి

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:19 AM

సీపీఎం జాతీ య ప్రధాన కార్యదర్శి సీ తారాం ఏచూరి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అ న్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో హోమ్‌లో సీతారాం ఏచూరి మృతిపై సంతాప సభ నిర్వహించారు.

Speaking MLA Kandikunta

కదిరి అర్బన, సెప్టెంబరు 15: సీపీఎం జాతీ య ప్రధాన కార్యదర్శి సీ తారాం ఏచూరి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అ న్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో హోమ్‌లో సీతారాం ఏచూరి మృతిపై సంతాప సభ నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటన్నారు. విద్యార్థిదశనుంచే పేదల పక్షపాతి, ప్రజా సమస్యలపై పోరాడే గొప్ప ఉద్యమకారుడని కొనియాడారు. సీపీఎం నాయకులు రాంభూపాల్‌రెడ్డి, సుబ్బిరెడ్డి, జీఎల్‌ నరసింహులు, జగన్మోహన, అడ్వకేట్‌ నరసింహులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:19 AM

Advertising
Advertising