palle sindhura: వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి
ABN, Publish Date - Apr 28 , 2024 | 12:39 AM
కొత్తచెరువు, ఏప్రిల్ 27: వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బైరాపురం పంచా యతీలో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామస్థులు, స్థానిక నాయ కులు ఆమెకు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. తర్వాత టీడీపీ మద్దతు సర్పంచ రవి ఏ ర్పాటు చేసిన ఎడ్లబండిని తోలుతూ రోడ్డుషో చేశారు.
కొత్తచెరువు, ఏప్రిల్ 27: వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బైరాపురం పంచా యతీలో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామస్థులు, స్థానిక నాయ కులు ఆమెకు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. తర్వాత టీడీపీ మద్దతు సర్పంచ రవి ఏ ర్పాటు చేసిన ఎడ్లబండిని తోలుతూ రోడ్డుషో చేశారు.
అ నంతరం ఇంటింటా తిరిగి వచ్చే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని, ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బీకే పార్థసారధిని గెలిపించాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. వైసీపీ నాయకుల ప్రలోభాలకు తలొగ్గకుండా కూటమిని ఆదరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...
Updated Date - Apr 28 , 2024 | 12:39 AM