ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులు మొక్కలు నాటాలి’

ABN, Publish Date - Jul 30 , 2024 | 11:30 PM

మొక్కలు నాటడం ప్రతి విద్యార్థి జీవితంలో అలవర్చుకోవాలని సూరప్పనేని విద్యాసాగర్‌ ఫౌండేషన వ్యవస్థాపకుడు విద్యాసాగర్‌ సూచించారు. మంగళశారం నాగలమడకలోని చోళరాయచెరువు ప్రాంతంలో గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

పావగడ, జూలై 30: మొక్కలు నాటడం ప్రతి విద్యార్థి జీవితంలో అలవర్చుకోవాలని సూరప్పనేని విద్యాసాగర్‌ ఫౌండేషన వ్యవస్థాపకుడు విద్యాసాగర్‌ సూచించారు. మంగళశారం నాగలమడకలోని చోళరాయచెరువు ప్రాంతంలో గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ద్వారా మనం ఎన్నోఉపయోగాలు పొందుతున్నామని, అందుకే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చిన్నతనం నుంచే మొక్కలు నాటడం, సీడ్‌బాల్స్‌ విసరడం అలవర్చుకోవాలని అటవీశాఖ అధికారి శివప్ప తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాసంస్థ కార్యదర్శి ఎనసీ నాగభూషణ్‌, సెమివృక్షసమితి అధ్యక్షులు లోకేష్‌, పీడీఓ హనుమంతరాయప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2024 | 11:30 PM

Advertising
Advertising
<