ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాబు పాలనలోనే ముస్లింల సంక్షేమం

ABN, Publish Date - May 14 , 2024 | 11:52 PM

ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు గెలు పు ఖాయమని, ఆయన పాలనలో రానున్న రోజుల్లో ముస్లిం లకు మంచికాలం రానుందని ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా పేర్కొన్నారు

మాట్లాడుతున్న ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా

అనంతపురం కల్చరల్‌, మే 14: ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు గెలు పు ఖాయమని, ఆయన పాలనలో రానున్న రోజుల్లో ముస్లిం లకు మంచికాలం రానుందని ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా పేర్కొన్నారు. మంగళవారం ఐఎం ఎం జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు టీడీపీకే అధికంగా ఓట్లు వేశారన్నారు. రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు, ఇస్లామిక్‌ బ్యాంక్‌ విధానంలో సబ్సిడీతో కూడిన వడ్డీలేని రుణాలు, నూర్‌ బాషా ఫెడరేషనకు ప్రతి సంవత్సరం రూ.10 కోట్లు కేటాయింపు తదితర అంశాలను చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో వన్నూర్‌బాషా పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2024 | 11:52 PM

Advertising
Advertising