ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆంధ్రజ్యోతి జర్నలిస్టుకు మోటూరి అవార్డు

ABN, Publish Date - Aug 21 , 2024 | 05:37 AM

ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో మానవీయ కథనాలు రాసి పాఠకులను మెప్పించిన జర్నలిస్టు కె.వెంకటేశ్‌కు మోటూరి హనుమంతరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డును ప్రదానం చేశారు.

విజయవాడ (గవర్నర్‌పేట), ఆగస్టు 20: ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో మానవీయ కథనాలు రాసి పాఠకులను మెప్పించిన జర్నలిస్టు కె.వెంకటేశ్‌కు మోటూరి హనుమంతరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డును ప్రదానం చేశారు.

విజయవాడలో మంగళవారం ప్రజాశక్తి దినపత్రిక 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

వెంకటే్‌షకు శాలువా కప్పి, జ్ఞాపికను ఎమ్మెల్సీ కె.ఎ్‌స.లక్ష్మణరావు తదితరులు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టు తెలకపల్లి రవి, ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 05:38 AM

Advertising
Advertising
<