ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandhra Babu : ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న చంద్రబాబు నాయుడు.. !

ABN, Publish Date - May 13 , 2024 | 10:52 AM

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) లో ఉదయం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయంలో వార్ రూం నుంచి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Chandhra Babu

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) లో ఉదయం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయంలో వార్ రూం నుంచి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉదయాన్నే ఓటర్లు తరలి వస్తున్నారు.

కొన్ని చోట్ల ఈవీఎం(EVM)లు మొరాయించినా పలుచోట్ల వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ సమాచారాన్ని టీడీపీ నాయకులు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చారు.

AP Elections Polling 2024: పలు చోట్ల ఇంకా ప్రారంభం కాని పోలింగ్.. ఓటర్ల ఆగ్రహం..!

మాచర్ల, పుంగనూరు నియోజక వర్గాల్లో పైసీపీ హింసపై ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలింగ్ ప్రారంభంలోనే దాడులతో కొన్ని చోట్ల ఓటర్లను భయపెట్టేలా వైసీపీ ప్రణాళిక ప్రకారం దాడులు చేస్తుందన్నారు. పలుచోట్ల ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్‌కు పాల్పడడంపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు ప్రజలు ఉత్సాహంగా ఓటు వేసేందుకు బయటకు వస్తున్నారని...దీన్ని చెడగొట్టేలా వైసీపీ కుట్రలు చేస్తోందని చంద్రబాబు నాయుడు పల్నాడు ఎస్పీతో మాట్లాడారు.

Updated Date - May 13 , 2024 | 10:56 AM

Advertising
Advertising