ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: ప్రజాగళం పేరుతో ఈ నెల 6 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలు

ABN, Publish Date - Mar 02 , 2024 | 09:55 AM

ప్రజాగళం పేరుతో ఈ నెల 6 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న రాప్తాడులో ‘రా కదిలి రా’ బహిరంగ సభను నిర్వహించనున్నారు. రాప్తాడు సభతో అన్ని పార్లమెంట్ స్థానాల్లోనూ ‘రా కదలి రా’ బహిరంగ సభలు పూర్తికానున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ప్రజాగళం సభల షెడ్యూల్ ఖరారు కానుంది

అమరావతి: ప్రజాగళం పేరుతో ఈ నెల 6 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న రాప్తాడు (Rapthadu)లో ‘రా కదిలి రా’ బహిరంగ సభను నిర్వహించనున్నారు. రాప్తాడు సభతో అన్ని పార్లమెంట్ స్థానాల్లోనూ ‘రా కదలి రా (Ra Kadali Ra)’ బహిరంగ సభలు పూర్తికానున్నాయి.

ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ప్రజాగళం సభల షెడ్యూల్ ఖరారు కానుంది. రోజుకు రెండు నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. 6న నంద్యాల, మైదుకూరు, 7న వేమూరు, పామర్రు, 8న పలాస, పాడేరుల్లో ప్రజాగళం బహిరంగ సభలు జరగనున్నాయి. 9న రామచంద్రాపురం, ప్రత్తిపాడు, 10న మార్కా పురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం ప్రచార సభలు నిర్వహించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 09:55 AM

Advertising
Advertising