ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ప్రత్యేకాధికారి నియామకం

ABN, Publish Date - Jun 02 , 2024 | 01:20 AM

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో లా అండ్‌ ఆర్డర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కేవీ మోహన్‌రావును నియమించింది. కౌంటింగ్‌ రోజున అల్లర్లు, ఘర్షణలు జరుగుతాయన్న అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకాధికారులను నియమించింది.

చిత్తూరు, జూన్‌ 1: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో లా అండ్‌ ఆర్డర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కేవీ మోహన్‌రావును నియమించింది. కౌంటింగ్‌ రోజున అల్లర్లు, ఘర్షణలు జరుగుతాయన్న అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకాధికారులను నియమించింది. ఈ క్రమంలోనే పోలీసు శాఖలో ఐజీ కేడర్‌కు చెందిన మోహన్‌ను రెండు జిల్లాలకు లా అండ్‌ ఆర్డర్‌ పర్యవేక్షకులుగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jun 02 , 2024 | 08:57 AM

Advertising
Advertising