ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జన్మదినాన శ్రీవారి సన్నిధిలో

ABN, Publish Date - Aug 23 , 2024 | 02:21 AM

మెగాస్టార్‌ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

అభిమానులకు అభివాదం

తిరుమల, ఆంధ్రజ్యోతి: మెగాస్టార్‌ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేకువజామున సంప్రదాయ వస్త్రధారణతో సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆలయం లోపల, బయట పలువురు యాత్రికులు చిరంజీవిని చూసి సంబరపడ్డారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

Updated Date - Aug 23 , 2024 | 02:21 AM

Advertising
Advertising
<