ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బోయకొండలో భక్తుల రద్దీ

ABN, Publish Date - Apr 22 , 2024 | 02:20 AM

బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచేగాక తమిళనాడు, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

చౌడేపల్లె, ఏప్రిల్‌ 21 : బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచేగాక తమిళనాడు, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలన్నీ నిండిపోయాయి. అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, పంచామృతాభిషేకాలు చేశారు. స్వర్ణాభరణాలతో, పూలతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి, భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ చైర్మన్‌ నాగరాజరెడ్డి, ఈవో చంద్రమౌళి పర్యవేక్షించారు.

Updated Date - Apr 22 , 2024 | 02:20 AM

Advertising
Advertising