ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇంటర్‌ పరీక్షల్లో ఆరుగురి డీబార్‌

ABN, Publish Date - Mar 14 , 2024 | 12:59 AM

జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్‌ సెకండియర్‌ ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పేపర్‌ 2 పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులను డీబార్‌ చేసినట్లు డీవీఈవో సయ్యద్‌ మౌల తెలిపారు

చిత్తూరు (సెంట్రల్‌), మార్చి 13: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్‌ సెకండియర్‌ ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పేపర్‌ 2 పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులను డీబార్‌ చేసినట్లు డీవీఈవో సయ్యద్‌ మౌల తెలిపారు. వీరిలో ఎన్‌ఆర్‌ పేట సెంటర్‌లో ఇద్దరు, బొమ్మసముద్రం జూనియర్‌ కళాశాలలోని నలుగురు ఉన్నారన్నారు. కాగా, 14349 మంది విద్యార్థులకు గాను 13523 మంది పరీక్షలకు హాజరు కాగా, 826 మంది గైర్హాజరైనట్లు చెప్పారు.

Updated Date - Mar 14 , 2024 | 12:59 AM

Advertising
Advertising