ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: కోస్తా జిల్లాల్లో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు..

ABN, Publish Date - Feb 15 , 2024 | 08:37 AM

కోస్తా జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి దట్టమైన పొగమంచు పడుతోంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారి సరిగా కనిపించకపోవడంతో డ్రైవర్లు అవస్తలు పడుతున్నారు. డ్రైవర్లు పలు ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేశారు.

జగ్గయ్యపేట: కోస్తా జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి దట్టమైన పొగమంచు పడుతోంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారి సరిగా కనిపించకపోవడంతో డ్రైవర్లు అవస్తలు పడుతున్నారు. డ్రైవర్లు పలు ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పలు చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. జగ్గయ్య పేట, నందిగామ, ఇబ్రహీంపట్నం వంటి పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది.

గాల్లో చక్కర్లు కొడుతున్న విమానాలు..

దట్టమైన పొగమంచు విమానయానంపై కూడా ప్రభావం చూపుతోంది. పలు విమానాలు గన్నవరం విమానాశ్రయంలో చక్కర్లు కొడుతున్నాయి. చెన్నై, హైదరాబాద్ నుంచి వచ్చిన విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. సుమారు అరగంట నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.

Updated Date - Feb 15 , 2024 | 08:51 AM

Advertising
Advertising