ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంపీలకు శాఖల బాధ్యతలు

ABN, Publish Date - Jul 21 , 2024 | 04:11 AM

ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రంలో గెలిచిన లోక్‌సభ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని విభజన చేశారు.

కేంద్రంలో పనుల పరిష్కారం,

నిధులు రాబట్టేందుకు పని విభజన

శాఖలు కేటాయించిన చంద్రబాబు

అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రంలో గెలిచిన లోక్‌సభ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని విభజన చేశారు. ప్రతి ఎంపీకి కేంద్రంలో కొన్ని శాఖలు కేటాయించారు. ఆ శాఖల మంత్రులతో ఎంపీలు నిత్య సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆయా శాఖల నుంచి నిధులు రాబట్టడం, పెండింగ్‌ పనులు పరిష్కరించడం వంటివి చేయాల్సి ఉంటుంది.

Updated Date - Jul 21 , 2024 | 04:12 AM

Advertising
Advertising
<