ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గ్రామాల్లో పర్యటించిన డీఎస్పీ

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:33 AM

మండల పరిధిలోని పార్లపల్లి, గువ్వలదొడ్డి, కలుగొట్ల, కె.నాగలాపురం గ్రామాల్లో ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య , ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డిలు విస్తృతంగా పర్యటించారు.

ఎమ్మిగనూరు రూరల్‌, ఏప్రిల్‌15: మండల పరిధిలోని పార్లపల్లి, గువ్వలదొడ్డి, కలుగొట్ల, కె.నాగలాపురం గ్రామాల్లో ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య , ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డిలు విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో డీఎస్పీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఎక్కడైనా చట్టవిరుద్ద పనులు జరిగితే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:33 AM

Advertising
Advertising