ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తాడిచెట్టు పైనుంచి జారిపడి దింపు కార్మికుడి మృతి

ABN, Publish Date - May 25 , 2024 | 12:09 AM

జీవనోపాధి కోసం తాటి ముంజులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న దింపు కార్మికుడు బిండ్రాల పోలయ్య(40) శుక్రవారం ప్రమాదవశాత్తూ తాడిచెట్టుపై నుంచి పడి మృతిచెందినట్టు మలికిపురం ఎస్‌ఐ బి.సంపత్‌కుమార్‌ తెలిపారు.

మలికిపురం, మే 24: జీవనోపాధి కోసం తాటి ముంజులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న దింపు కార్మికుడు బిండ్రాల పోలయ్య(40) శుక్రవారం ప్రమాదవశాత్తూ తాడిచెట్టుపై నుంచి పడి మృతిచెందినట్టు మలికిపురం ఎస్‌ఐ బి.సంపత్‌కుమార్‌ తెలిపారు. ప్రత్తిపాడుకు చెందిన పోలయ్య దింపులు తీసుకుంటూ గుడిమెళ్లంకలో జీవనం సాగిస్తున్నాడు. వేసవి కావడంతో తాటి ముంజులు విక్రయిస్తున్నాడు. శుక్రవారం తాటి ముంజులు కొట్టడానికి వెళ్లి చెట్టుపై నుంచి పడి మృతిచెందినట్టు భార్య దుర్గ ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. పోలయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Updated Date - May 25 , 2024 | 12:09 AM

Advertising
Advertising