ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సమష్టి సహకారంతోనే ప్రశాంతంగా పోలింగ్‌

ABN, Publish Date - May 16 , 2024 | 12:16 AM

పెద్దాపురం, మే 15: ప్రజలు, పోలింగ్‌ సిబ్బంది, రాజకీయపార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల సమష్ఠి సహకారంతోనే పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగినట్లు పెద్దాపురం ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జె.సీతారామా రావు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేఖరులతో మా

అత్యధికం 95.19, అత్యల్పం 54.38

రిటర్నింగ్‌ అధికారి సీతారామారావు

పెద్దాపురం, మే 15: ప్రజలు, పోలింగ్‌ సిబ్బంది, రాజకీయపార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల సమష్ఠి సహకారంతోనే పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగినట్లు పెద్దాపురం ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జె.సీతారామా రావు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. పోలింగ్‌ ముగింపు తరువాత ఈవీఎంలను కాకినాడ జేఎన్టీయూలో స్ట్రాంగ్‌ రూముల్లో భారీ బందోబస్తు నడుమ భధ్రపరచడం జరిగిందన్నారు. పెద్దాపురం నియోజ కవర్గంలో ఉన్న 201 పోలింగ్‌ కేంద్రాల్లో ఈనెల 13న జరిగిన పోలింగ్‌లో 2,15,095 మంది ఓటర్లకుగాను 1,76,993 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగిం చుకున్నారన్నారు. స్వీప్‌ లక్ష్యంతో నియోజకవర్గంలో 82.29 శాతం పోలింగ్‌ నమోదైం దన్నారు. పెద్దాపురం మండలం ఉలిమేశ్వరంలో 95.19 శాతం పోలింగ్‌ నమోదుకాగా పెద్దాపురం అర్బన్‌ పరిధిలో 81వ బూత్‌లో 54.38 శాతం పోలింగ్‌ నమోదయ్యిం దన్నారు. పోలింగ్‌కు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - May 16 , 2024 | 12:16 AM

Advertising
Advertising