ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సోడాల తయారీ పరిశ్రమల్లో విజిలెన్స్‌ తనిఖీలు.. కేసులు నమోదు

ABN, Publish Date - May 26 , 2024 | 01:34 AM

రాజమహేంద్రవరం విజి లెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు సోడాల తయారీ పరిశ్రమల్లో సోదాలు చేశారు.

రాజమహేంద్రవరం, మే 25(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం విజి లెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు సోడాల తయారీ పరిశ్రమల్లో సోదాలు చేశారు. ఈ మేరకు రీజనల్‌ విజిలెన్స్‌ ఎస్పీ సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరు-కేశవరం రోడ్డులో ఉన్న రామ్స్‌ బేవరేజెస్‌ సోడా తయారీ యూనిట్‌, పెద్దాపురంలో సంస్కృతి గోలి సోడా ఎంటర్‌ప్రైజెస్‌ యూనిట్‌లో తనిఖీలు చేసి నమూనాలను సేకరించారు. తగు అనుమతులు లేకపోవడం, నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశామని విజిలెన్స్‌ ఎస్పీ చెప్పారు.

Updated Date - May 26 , 2024 | 08:16 AM

Advertising
Advertising