ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

47 మంది వలంటీర్లు రాజీనామా

ABN, Publish Date - Apr 04 , 2024 | 12:52 AM

వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. గోపాలపురం, కోమటిగుంట గ్రామాల్లో వలంటీర్లు బుధవారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.

గోపాలపురం/నిడదవోలు, ఏప్రిల్‌ 3: వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. గోపాలపురం, కోమటిగుంట గ్రామాల్లో వలంటీర్లు బుధవారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ మేరకు పత్రాలను ఎంపీడీవో రమేష్‌కు బుధవారం సమర్పించారు. ఎంపీడీవో మాట్లా డుతూ కోమటిగుంట, గోపాలపురం గ్రామాల్లో పని చేస్తున్న 34 మంది వలంటీర్లు రాజీనామా చేసినట్టు చెప్పారు. నిడదవోలులో 13 మంది వలంటీర్లు కమిషనర్‌ రాం భూపాల్‌రెడ్డికి రాజీనామా పత్రాలను అందించారు. దీంతో బుధవారం ఒక్కరోజే 47 మంది రాజీనామా చేయడం గమనార్హం.

Updated Date - Apr 04 , 2024 | 12:52 AM

Advertising
Advertising