ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: ముఖేష్‌ కుమార్‌ మీనా

ABN, Publish Date - Jun 08 , 2024 | 03:24 AM

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రి య ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖే్‌షకుమార్‌ మీనా తెలిపారు.

తిరుమల, జూన్‌7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రి య ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖే్‌షకుమార్‌ మీనా తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నా రు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 07:42 AM

Advertising
Advertising