ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముగిసిన ఎన్నికల నామినేషన్‌ పర్వం

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:25 PM

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నేటితో నామినేషన్‌లు దాఖలు ప్రక్రియ ముగిసిందని ఆదోని ఎన్నికల అధికారి, ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ పేర్కొన్నారు.

ఆదోని నియోజకవర్గంలో 23 నామినేషన్‌లు దాఖలు

ఆదోని, ఏప్రిల్‌ 25: కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నేటితో నామినేషన్‌లు దాఖలు ప్రక్రియ ముగిసిందని ఆదోని ఎన్నికల అధికారి, ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ పేర్కొన్నారు. ఆదోని నియోజకవర్గంలో నామినేషన్‌లు గడువులోగా 23 నామినేషన్‌లు దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 26వ తేదీన స్రూనిటీని 27,29వ తేదీన నామినేషన్‌ల ఉపసంహరణ జరుగుతుందన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:25 PM

Advertising
Advertising