ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గుండెపోటుతో రైతు మృతి

ABN, Publish Date - Apr 30 , 2024 | 11:44 PM

మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన రైతు ఈడిగ పెద్ద నరసింహులు (56) గుండె పోటుతో మృతి చెందాడు.

మంత్రాలయం, ఏప్రిల్‌ 30: మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన రైతు ఈడిగ పెద్ద నరసింహులు (56) గుండె పోటుతో మృతి చెందాడు. బంధువుల వివరాల మేరకు.. మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వచ్చి ఇంటి వద్దనే కుప్పకూలిపోయాడు. గమనించిన ఇరుగు పొరుగు వారు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కొడుకులు, భార్య పద్మమ్మ ఉన్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి సోదరుడు, మాజీ సర్పంచు రఘునాథరెడ్డి, రైతు మృతదేహానికి నివాళి అర్పించారు.

Updated Date - Apr 30 , 2024 | 11:44 PM

Advertising
Advertising