ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - May 25 , 2024 | 12:41 AM

ఎన్నికల కౌంటింగ్‌ రోజున గానీ, ఆ తరువాత గానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లాలాపేట సీఐ దేవ ప్రభాకర్‌ హెచ్చరించారు.

గుంటూరు, మే 24 : ఎన్నికల కౌంటింగ్‌ రోజున గానీ, ఆ తరువాత గానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లాలాపేట సీఐ దేవ ప్రభాకర్‌ హెచ్చరించారు. ఆయన స్టేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం స్థానికులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రజలు వ్యవహరించాల్సి తీరును, ఎన్నికల నియమ, నిబంధనలను వారికి వివరించారు. కౌంటింగ్‌ రోజున సెక్షన్‌ 144తో పాటు, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, విజయోత్సవ సంబరాలకు ఎటువంటి అనుమతిలేదన్నారు. ఆయా నిబంధనలు అతిక్రమించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.

Updated Date - May 25 , 2024 | 07:57 AM

Advertising
Advertising