ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

ABN, Publish Date - Jul 14 , 2024 | 11:27 AM

గుంటూరు జిల్లా: మంగళగిరిలోని బీసీవై పార్టీ కార్యాలయం సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ఆటో ఢీ కొంది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్ల ముందే కన్న బిడ్డ చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది.

గుంటూరు జిల్లా: మంగళగిరిలోని బీసీవై పార్టీ కార్యాలయం (BCY Party Office) సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. లారీ (Lorry)ని వెనుక నుంచి ఆటో (Auto) ఢీ కొంది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్ల ముందే కన్న బిడ్డ చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ప్రయాణికులు ఆటోలో ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (Minister Savitha) తన కాన్వాయ్ ఆపి సహాయక చర్యలు చేపట్టారు. సెక్యూరిటీ సాయంతో ఆటోలో ఇరుక్కున్న వారిని బయటకు తీసి వారిని అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఫోన్ చేసి చెప్పారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వారిని కూడా ఆస్పత్రికి తీసుకువెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సైబర్ వలలో మోసపోయిన వ్యక్తి..

కాసేపట్లో తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం..

కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ

పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారు: యనమల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 14 , 2024 | 11:31 AM

Advertising
Advertising
<