ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి జీవీఎంసీ నోటీసులు

ABN, Publish Date - Jun 24 , 2024 | 10:07 PM

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్‌కు జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. మింది గ్రామం చిట్టివానిపాలెంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జీ ప్లస్ 4 వాణిజ్య భవన సముదాయం నిర్మించడంతో అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.

విశాఖపట్నం: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్‌కు జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. మింది గ్రామం చిట్టివానిపాలెంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జీ ప్లస్ 4 వాణిజ్య భవన సముదాయం నిర్మించడంతో అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ ఇవ్వని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ భవన నిర్మాణంలో మాస్టర్ ప్లాన్ నిబంధనలు పాటించలేదని, పనులు కూడా కట్టలేదని జీవీఎంసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు ఎట్టకేలకు స్పందించారు.

Updated Date - Jun 24 , 2024 | 10:07 PM

Advertising
Advertising