ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేసీఆర్‌తో జగన్‌ కుమ్మక్కు

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:23 AM

పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని 2022 జనవరి 10న అప్పటి సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాశారని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

పోలవరం ఎత్తు తగ్గించారు: మంత్రి నిమ్మల

పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని 2022 జనవరి 10న అప్పటి సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాశారని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేశారని ఆరోపించారు. అప్పటి కేసీఆర్‌తో జగన్‌ కుమ్మక్కై పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించారని మంత్రి తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 06:52 AM

Advertising
Advertising
<