ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జిల్లెళ్లమూడిలో జస్టిస్‌ దుర్గాప్రసాద్‌

ABN, Publish Date - May 19 , 2024 | 03:16 AM

బాపట్ల జిల్లా బాపట్ల మండలం జిల్లెళ్లమూడిలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న జిల్లెళ్లమూడి అమ్మ సన్నిధిని హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్‌ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు.

అమ్మతో సంభాషణలు గ్రంథావిష్కరణ

బాపట్ల, మే 18: బాపట్ల జిల్లా బాపట్ల మండలం జిల్లెళ్లమూడిలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న జిల్లెళ్లమూడి అమ్మ సన్నిధిని హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్‌ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ కల్యాణ మండపంలో కృష్ణయజుర్వేద నమఃఘనపారాయణం, తొమ్మిది మంది ఘనాపాటీలతో వేదపారాయణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం ‘అమ్మతో సంభాషణలు’ గ్రంథాన్ని జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లెళ్లమూడి పుణ్యక్షేత్రానికి రావటం ఎంతో సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. పది మందికి అన్నం పెట్టడమే నిజమైన సేవ అన్నారు. అనంతరం జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ దంపతులను వేదపండితులు ఆశీర్వదించగా విశ్వజననీ పరిషత్‌ట్ర్‌స్టవారు సత్కరించారు.

Updated Date - May 19 , 2024 | 03:16 AM

Advertising
Advertising