ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద బాధితులకు బాసట

ABN, Publish Date - Sep 03 , 2024 | 10:44 PM

వరద బాధితుల సహా యార్థం మంగళవారం వేకువ జామున తంబళ ్లపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు రూ. 3 లక్షలు విలువ చేసే కూరగాయలు, బిస్కెట్‌లు తదితరాలను విజయవాడకు తరలించారు.

విజయవాడకు నిత్యావసర సరుకులు తరలిస్తున్న జిట్టా వెంకటరమణ తదితరులు

పెద్దమండ్యం, ఆగస్టు 3: వరద బాధితుల సహా యార్థం మంగళవారం వేకువ జామున తంబళ ్లపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు రూ. 3 లక్షలు విలువ చేసే కూరగాయలు, బిస్కెట్‌లు తదితరాలను విజయవాడకు తరలించారు. మం డల టీడీపీ అధ్యక్షుడు జిట్టా వెంకటరమణ, ములకలచెరువు నేత పాలగిరి సిద్దా, పీటీఎం ఆనంద్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన శ్రీ నాఽథ్‌ రెడ్డి, నారాయణస్వామిరెడ్డి, కుడుమ శ్రీని వాసులు, రాజంపేట పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ అధ్య క్షుడు నటరాజ్‌నాయక్‌, తెలుగు యువత ఉపాధ్యక్షుడు సుదర్శనరెడ్డి, రమణ, ఈశ్వరప్ప, చెన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శేఖర్‌ స్వీట్స్‌ ఆధ్వర్యంలో...

మదనపల్లె అర్బన: ఏపీలో వరద బాధితులకు అన్నమయ్యజిల్లా మదనపల్లె పట్టణంలోని శేఖర్‌ స్వీట్స్‌ యజమానులైన పెరమాళ్‌ ముత్తుస్వామి, పెరుమాళ్‌ బాలసుబ్రహ్మణ్యం, పెరుమాళ్‌ మ మత తమ సొంత వాహనంలో రెండు వేల బ్రె డ్డులు విజయవాడకు తరలించి ప్రభుత్వం ద్వా రా బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ముత్తుస్వామి మాట్లాడుతూ వరదల్లో చిక్కు కున్న వారి ఆకలి తీర్చడానికి తమవంతు సాయం చేశామన్నారు. వరద బాధితులకు అం దరూ అండగా నిలవాలని ఆయన పిలుపు నిచ్చారు. శేఖర్‌ స్వీట్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 10:44 PM

Advertising
Advertising