ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయవాడ వరద బాధితులకు అత్యవసర మందులు సరఫరా

ABN, Publish Date - Sep 02 , 2024 | 11:45 PM

విజయవాడలో వరదలతో నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వ ఆదేశాలలో మదనపల్లె కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ల ఆధ్వర్యంలో అత్యవసర మందుల కిట్లను సరఫరా చేశారు.

వరద బాధితులకు అత్యవసర మందుల కిట్లను సరఫరా చేస్తున్న డ్రగ్‌ ఇనస్పెక్టర్‌ కేశవరెడ్డి, మందుల దుకాణం యజమానులు

మదనపల్లె టౌన, సెప్టెంబరు 2: విజయవాడలో వరదలతో నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వ ఆదేశాలలో మదనపల్లె కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ల ఆధ్వర్యంలో అత్యవసర మందుల కిట్లను సరఫరా చేశారు. సోమవారం డ్రగ్‌ఇనస్పె క్టర్‌ కేశవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని హోల్‌సేల్‌ మందుల దుకాణాల నుంచి అత్యవసర మందుల కిట్లను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో హోల్‌సేల్‌ కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ దుకా ణాలు వరద నీటిలో తడచిపోయాయని, దీంతో ప్రభుత్వ ఆదేశాలలో వైద్య ఆరోగ్య అధికారుల సూచనలతో మదనపల్లె నుంచి 2వేలు అత్య వసర మందుల( జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలకు వినియో గించే మందులు) కిట్లను సేకరించి, విజయవాడకు పంపుతున్నామ న్నారు. దీనికి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 02 , 2024 | 11:45 PM

Advertising
Advertising