ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు

ABN, Publish Date - May 21 , 2024 | 11:41 PM

సచివాలయ సిబ్బంది అనుమతి లేకుం డా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ డీవో పోలప్ప హెచ్చరించారు.

రికార్డులు పరిశీలిస్తున్న ఎంపీడీవో పోలప్ప

ములకలచెరువు, మే 21: సచివాలయ సిబ్బంది అనుమతి లేకుం డా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ డీవో పోలప్ప హెచ్చరించారు. మండలంలోని కదిరినాధునికోట గ్రామ సచివాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సమయపాలన పాటించాలన్నారు. సమయపాలన పాటించకపోవడం, అనుమతి లేకుండా విధులకు హాజరుకాక పోతే జీతాలు నిలిపేస్తామన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వ హించాలన్నారు. పనులపై సచివాలయాలకు వచ్చే గ్రామస్థుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

Updated Date - May 21 , 2024 | 11:41 PM

Advertising
Advertising